మాధవాని కుంట పనులు పరిశీలించిన చైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి

Published: Tuesday May 18, 2021

బొల్లారం, మే 17, ప్రజా పాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని మాధవాని కుంట లో బతుకమ్మ ఘాట్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ రోజా బాల్ రెడ్డి,ఆమె మాట్లాడుతూ  మాధవాని కుంట పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, అలాగే నీటి పారుదల శాఖ అధికారుల నుండి అన్ని అనుమతులు మంజూరు అయ్యాయని,ఈ బతుకమ్మ కుంటాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు..