ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *గ్రామ సమస్యలు పట్టించుకోలేని ప్రభుత్వ అధికా
Published: Friday January 13, 2023
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నెరపెల్లి గ్రామంలో గుత్తా రాజశేఖర్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా గ్రామ సమస్యలు ఉన్నప్పటికీ అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన స్పందించలేదని ప్రభుత్వ పాఠశాల దగ్గరగా ఉన్న చెట్లు ఉండడంతో విద్యుత్ తీగల కు అల్లుకోవడం తోటి గ్రామంలో కరెంటు రాకపోవడంతో చెట్ల కొమ్మలను తొలగించి గ్రామానికి కరెంటు వచ్చే విధంగా రాజశేఖర్ రెడ్డి తన సొంత ఖర్చులతోటి చెట్ల కొమ్మలను గ్రామస్తులతోటి తొలగించడం జరిగింది,
Share this on your social network: