తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ వాసిరెడ్డి రామనాథంమధిర

Published: Thursday September 22, 2022
సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలుగుజాతి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్శాసనసభలో ప్రతిపాదించిన ఈ విషయంపై సీఎం జగన్ పురోనారోచన చేసి బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందిగా టిడిపి నాయకుల డిమాండ్ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూరాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, టిడిపి నాయకులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుస్ఫూర్తితో విజయవాడలోని గల  ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు వాసిరెడ్డి రామనాథ అన్నారు. ఈ  కార్యక్రమంలో నియోజకవర్గ మండల జిల్లా రాష్ట్ర నాయకులు వీరమాచినేని నాగాసులోచన, శేఖర్ బాబు, మల్లాది హనుమంతరావు, మార్నీడి పుల్లారావు వంకాయలపాటి, వంగాల రామకోటి, నాగేశ్వరరావు, మేడేపల్లి రాణి, చెరుకూరు కృష్ణారావు, గడ్డం రమేష్, చెరుకుమల్లి విజయ్ కుమార్, ఎం రత్నకుమారి, గడ్డం మల్లికార్జున్ ,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area