ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *మర్నిగ్ వాక్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంట

Published: Monday January 30, 2023

రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోనీ సూర్య సాయి నగర్, గంగిరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, జన చైతన్య కాలనీ, వింటేజ్ హోమ్స్ లలో మార్నింగ్ వాక్ ప్రారంభించిన ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్   జిల్లా అధ్యక్షులు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, స్థానిక సమస్యలపై కాలనీవాసుల వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బారాస నాయకులు క్యామ మల్లేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి ,  డిసిసిబి వైస్ ఛైర్మెన్ కొత్త కురుమ సత్తయ్య, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కీర్తన విజయానంద రెడ్డి, భాగ్యమ్మ ధనరాజ్, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.