సీతారామయ్య జ్ఞాపకార్థం గ్రంథాలయ నిర్మాణం శంకుస్థాపన చేసిన కందాల..

Published: Monday December 05, 2022

సీతారామయ్య జ్ఞాపకార్థం గ్రంథాలయ నిర్మాణం శంకుస్థాపన చేసిన కందాల..

 
పాలేరు డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి గ్రామంలో స్వర్గీయ డా:తాటికొండ సీతారామయ్య ,శివకుమారి, మరియు వారి కుమార్తె డాక్టర్ స్ఫూర్తి, గార్ల జ్ఞాపకార్ధంగా 20 లక్షల వ్యాయంతో. వారి సోదరులు. తాటికొండ పెద్ద కన్నయ్య, రెండవ కన్నయ్య, వెంకటేశ్వరరావు, భాస్కర్ రావు, జనార్దన్ రావు, వారు
నిర్మించనున్న గ్రంధాలయ భవన నిర్మాణ పనులకు. ఆదివారం పాలేరు శాసనసభ్యులు.
కందాళ ఉపేందర్ రెడ్డి, చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో. పాల్గొన్న పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, ఎంపీపీ వజ్జా 
 రమ్య, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, సి డి సి చైర్మన్ లీల ప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగు బండి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత,
 వజ్జా శ్రీనివాసరావు, నంబూరి సత్యనారాయణ, గండు సతీష్, దండా పుల్లయ్య,