కొల్లూరు మండలం. నిరాహార దీక్షలో పాల్గొన్న. మిడ్జిల్ మండల్ కార్యకర్తలు.

Published: Tuesday August 02, 2022

నవాబ్ పేట్ మండలం కొల్లూరు గ్రామం మండల సాధనకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనంపల్లి అనిరుద్ రెడ్డి గారి సారధ్యంలో చేస్తున్న నిరాహారదీక్ష కు మిడ్జీల్  మండల నాయకులు పాల్గొని సంఘీభావం తెలుపడం జరిగింది.మండలం ప్రకటించాలని మిడ్జిల్ మండల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరాహార దీక్షలో భాగంగా కొల్లూరు మండల్ చేయాలని డిమాండ్ చేశారు జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి. అనిరుద్ . కొల్లూరు మండలం నిరాహారదీక్ష మిడ్జిల్ మండల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు