సీఎం కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

Published: Thursday April 22, 2021
ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
పరిగి, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ కు మార్చారని పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసం ఆవరణలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్ తంగడపల్లి వెంకటేష్, శంకర్ వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.