విశ్రాంతి సింగరేణి ఉద్యోగికి సన్మానం

Published: Wednesday September 14, 2022
జన్నారం, సెప్టెంబర్ 13, ప్రజాపాలన: మండలంలోని అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు భరత్ కుమార్, మండల కో-అప్షన్ సభ్యుడు మున్వర్ ఆలీ ఖాన్ ఆద్వర్యంలో మండల పరిధిలోని కోల పద్మారావు సింగరేణిలో విధులు నిర్వహించిన విశ్రాంతి ఉద్యోగిని, మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం అంబేద్కర్ సంఘం భవనంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యాక్రమంలో నాయకులు సృజన్, అంజన్న, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.