ఎంపీపీ భర్త, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మొండెం వెంకయ్య ను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మ
Published: Tuesday April 19, 2022
మధిర ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు టిఆర్ఎస్ నాయకులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలైన మధిర ఎంపీపీ లలిత భర్త టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మొండెం వెంకయ్యను ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు. వారి వెంట రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణు బాబు మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ కోన నరేందర్ రెడ్డి, రామచంద్రపురం సర్పంచ్ నరసింహారావు తదితరులు ఉన్నారు.
Share this on your social network: