బడుగులను ఆదుకునే కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్

Published: Thursday October 20, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 19ప్రజాపాలన ప్రతినిధి 

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూర్ రమేష్   ఇబ్రహీంపట్నం మండలం పెత్తుల్ల గ్రామానికి చెందిన  టిఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షులు హనుమాండ్ల ఆంజనేయులు  తండ్రి అనుమాండ్ల జంగయ్య గారు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి పేత్తుల్ల కాంగ్రెస్ పార్టీ తరపున కింటల్ బియ్యము కూరగాయలు ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల్ కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు రమేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం చాలా మంచి పరిణామమని అదే విధంగా ఎవరు ఆపదలో ఉన్న ఆ కుటుంబాలను కాంగ్రెస్ పార్టీగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ గా అండగా ఉంటామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు అచ్చన బీరప్ప మండల నాయకులు కోడూరు పండు దాచేపల్లి సాయి సీనియర్ నాయకులు కలకొండ కృష్ణ దాచేపల్లి రమేష్ గుజ్జ రాములు బండి దాసు బన్నీ వెంకటేశు దారా నరసింహ బత్తుల వెంకటేశం నాగటి నరసింహ పంబలి పాండు పంబలి రాజు అచ్చన శివ పెండ్యాల గణేష్ కొండ్రెడ్డి సాయి  బూడిద బుగ్గ రాములు పంబలి ప్రవీణ్ హనుమండ్ల సన్ని తది తరులు పాల్గొన్నారు.