ఇంటింటా మొక్కలు అందించిన సర్పంచ్ బొడ్డు నాగరాజ్ గౌడ్

Published: Saturday July 16, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి.

ఈరోజు మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు గౌడ్  ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రాజేష్ , వార్డు సభ్యులు శ్రీనివాస్ , విజయశ్రీ , మరియు పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.