నర్సరీలో మొక్కలను పరిశీలించిన మండల మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి

Published: Tuesday February 01, 2022

రాయికల్, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలో నర్సరీలో పెంచుతున్న మొక్కలను రాయికల్ ఎం.పి.డి.ఓ గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట వీరాపూర్ గ్రామ సర్పంచ్ నీలి చిన్నమల్లయ్య, కారోబార్ ప్రశాంత్, మిగతా సిబ్బంది పాల్గొన్నారు.