ఎఈ ముద్దం ప్రకాశ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
Published: Tuesday June 01, 2021
జగిత్యాల, మే 31 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల వాసి జిల్లా ప్రత్యేక పంచాయతీ రాజ్ ఇంజినీర్ ముద్దం ప్రకాష్ కరోనా మహమ్మరితో మృతి చెందగా వారి కుటుంబాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిపారు. వారితో పాటు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, మున్సిపాల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి పలుగొన్నారు.
Share this on your social network: