Share this on your social network:
Published: Monday June 20, 2022
రాయికల్, జూన్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం వడ్డెర కాలని(శివాజీ నగర్) గ్రామానికి చెందిన బోదాసుమహేష్ కు సి.ఎం సహాయనిధి నుండి 46,500 రూ.ల మంజూరైన ఆ చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తన క్యాంప్ఆఫీసులో
మహేష్ కు అందజేశారు.
Share this on your social network: