గాంధీ చూపిన మార్గం అదర్శనీయం

Published: Monday October 03, 2022
జన్నారం, అక్టోబర్ 02, ప్రజాపాలన:  మండలంలోని పోన్కల్ గ్రామపంచాయతి గాందీ నగర్  లో లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జయంతి ల సందర్భంగా గాంధీ చూపిన మార్గం దేశానికి చేసిన సేవలు అదర్సనీయమని బిజెపి బీజేవైఎం మండల అధ్యక్షులు, గోలి చందు, ముడుగు ప్రవీణ్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామంలో గాంధీ నగర్ వారి జయంతిని పునర్కరించుకోని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి, మహాత్మా గాంధీ చిత్ర పాటనికి పూలమాల వేసి నివాళ్లలర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం నాయకుడు కొండపల్లి మహేష్,
చింతలపల్లి బూత్ అధ్యక్షుడు మూదేళ్ల శంకర్, ఖానాపూర్ అసెంబ్లీ ఐటీ సెల్ కన్వీనర్ బురగడ్డ జగన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.