జగిత్యాల, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమించబడిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ దంపతులు.