దాతల సహకారంతో సాయి బాబా కు వెండి శంఖు వితరణ

Published: Monday April 18, 2022
మధిర ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు షిరిడి సాయిబాబా సన్నిధిలో దాతల సహకారంతో భక్తులు చల్లగుండ్ల ఆంజనేయులు సత్యవతి దంపతుల కుమారుడు చల్లగుండ్ల మనోహర్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా గుడిలో వెండి శంఖం వితరణ చేసినారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనోహర్ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సాయిబాబా భక్త బృందం