మంత్రి కేటీఆర్ ని, రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసిన... బూర్
Published: Tuesday November 15, 2022
ఈరోజు హైదరాబాద్ ప్రగతిభవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ను సోమవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసిన... బూర్గంపాడు మండల సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ. ఈ సందర్భంగా బూర్గంపాడు మండలంలోని పలు అభివృద్ధి విషయాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని వారు అన్నారు.
Share this on your social network: