ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

Published: Friday August 27, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామానికి చెందిన,అరూర్ పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ పుల్లగుండ్ల శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో వారికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుని  జడ్పీటీసీ వాకిటి పద్మ అనంత రెడ్డిలు వారి కుటుంబ సభ్యులు  సుఖేందర్ రెడ్డికి అందజేశారు.