పలు కుటుంబాలన్నీ పరామర్శించిన సొసైటీ చైర్మన్ కోటవెంకటకృష్ణ మధిర రూరల్

Published: Friday December 09, 2022
డిసెంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు గ్రామంలో గురువారం నాడు టిఆర్ఎస్ నాయకులు సొసైటీ అధ్యక్షులు పలు కుటుంబాల్లో నూతన గృహప్రవేశానికి హాజరై కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి గత కొద్దికాలం నుంచి పెరాలసిస్ తో బాధపడుతున్నారు  కనుక అతనికి మనోధైర్యాన్ని కల్పించినారు  అనంతరం  దెందుకూరు గ్రామంలో నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని పగిడిపల్లి శ్రీనివాసరావు శైలజ దంపతులకు పట్టు వస్త్రాలు అందజేసినారు గ్రామ సర్పంచిగా సొసైటీ అధ్యక్షుడిగా అనేక రకాలుగా అభివృద్ధిలో దూసుకెళ్తూూ పలువురు కిి ఆదర్శంగా నిలుస్తున్న సొసైటీ అధ్యక్షులకు కోట కృష్ణకు సర్పంచ్ విజయశాంతి గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పగిడిపల్లి వెంకటేశ్వర్లు పగిడిపల్లి గురు స్వామి అద్దంకి వెంకటనారాయణ మాటూరి రామారావు పగిడిపల్లి ప్రసాద్ బాబు దోర్నాల వెంకటేశ్వర్లు పగిడిపల్లి కిషోర్ బొడ్డు నాగరాజు  పగిడిపల్లి మాధవరావు  మరియు పగిడిపల్లి శ్రీనివాసరావు శైలజ  వారి యొక్క కుటుంబ సభ్యులు పాల్గొన్నారు