సీజన్ వ్యాధులతో మున్సిపాలిటీ ప్రజలుజాగ్రత్తఉండాలి చైర్మన్ మున్సిపల్ లత మధిర

Published: Thursday July 14, 2022
 జులై 13 ప్రజాపాలన ప్రతినిధి బుధవారం నాడు మున్సిపాలిటీ నందు  మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్  మరియు మున్సిపల్ కమిషనర్ రమాదేవి  ఆదేశాల మేరకు వర్ష కాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా  ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో బస్సు షెల్టర్, రాయపట్నం రోడ్ ,బస్ డిపో రోడ్, అగ్రికల్చర్ ఫారం రోడ్ మరియు ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో  బ్లీచింగ్ పౌడర్ చెల్లించడం జరిగింది మరియు దోమలు రాకుండ ఫాగ్గింగ్ చేపించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సానిటరీ జవాన్ జి.ఉద్దండు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు