మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కపలువురు పరామర్శ

Published: Tuesday July 27, 2021
మధిర, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం నిధానపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చింతమాల శ్రీనివాస్ చింతమాల కనకమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్  శ్రీ మల్లు భట్టి విక్రమార్క, అనంతరం చింతమాల శ్రీనివాస్ కుటుంబాన్ని ఓదార్చి జరిగిన విషయాలను తెలుసుకొని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి, వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు  చక్రి  నిధానపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు బాధా శ్రీనివాస్ రెడ్డి షేక్ జాకీర్ హుస్సేన్ తదితరులు  పాల్గొన్నారు