వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి

Published: Friday October 08, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలంలో చిత్తాపూర్ గ్రామంలో  గురువారం రోజు చిత్తాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది చిత్తాపూర్ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు సెక్రటరీ రాజేష్ స్కూల్ చైర్మన్ చింతకింది కృష్ణ (mpha) మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కవిత. సూపర్వైజర్ మనోజ్ కుమార్. ఆశ వర్కర్ రుక్మిణి. సునంద. అంగన్వాడీ టీచర్ జ్యోతి. తదితరులు పాల్గొన్నారు.