వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి
Published: Friday October 08, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలంలో చిత్తాపూర్ గ్రామంలో గురువారం రోజు చిత్తాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది చిత్తాపూర్ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు సెక్రటరీ రాజేష్ స్కూల్ చైర్మన్ చింతకింది కృష్ణ (mpha) మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కవిత. సూపర్వైజర్ మనోజ్ కుమార్. ఆశ వర్కర్ రుక్మిణి. సునంద. అంగన్వాడీ టీచర్ జ్యోతి. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: