మాజీ మంత్రి తుమ్మలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మండలం బిఆర్ఎస్ పార్టీ నాయక

Published: Monday January 02, 2023
బూర్గంపాడు (ప్రజా పాలన.)
ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా మాజీ మంత్రి తుమ్మలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత దంపతులు మరియు వారి వెంట బూర్గంపాడు పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బూర్గంపాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ వారి వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుమ్మలను కలవడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు.
మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి పథంలో కెసిఆర్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలని ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ కూడా మేలు చేయాలని వారు అన్నారు.