ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday November 30, 2022
 * తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మధుసూదన్ రెడ్డి*
 

రంగారెడ్డి జిల్లా ఉద్యమంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నిస్వార్ధపరుడుగా 20 సంవత్సరాలు గున్గల్  యాచారం సొసైటీ బ్యాంక్ చైర్మన్గా రైతులకు ఎన్నో విధాలుగా నిస్వార్ధంగా సేవలు అందించిన . పెద్దమనిషి నీవు ఉద్యమ నిర్వహణలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా కచ్చితంగా నిలబడ్డ ఉద్యమ  నేతవు కొంతమంది ఉద్యమంలో  హాటు పోటులు ఎదురైనా తట్టుకోలేక cpi వేరే పార్టీలకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ నీవు వికాసైనా సీపీఎం పార్టీ కామ్రేడ్ పాషా నరహరి రోశయ్య నాయకుల వారసత్వాన్ని ముందుకు సాగించే ఉద్యమ రథసారథి వి   ఈ క్రమంలో నాకు నా సీపీఎం సహచర బందు గణానికి ఆదర్శంగా నిలిచిన మహా ఉద్యమనేతవు కామ్రేడ్ బి మధుసూదన్ రెడ్డి  తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నికైన సందర్భంగా నీకు ఉద్యమాభి వందనాలు విప్లవ జేజేలు. మీ శ్రేయోభిలాషి ఆలంపల్లి నరసింహ సిపిఎం పార్టీ యాచారం మండలం కార్యదర్శి