ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నా
Published: Friday June 24, 2022
పాలేరు జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా,పాలేరు నియోజకవర్గం,నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి పట్టణంలో శ్రీ రాజ గోపాలస్వామి ధ్వజ స్తంభ ప్రతిష్టా కార్యక్రమం లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరావు, పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలునిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, పాలేరు నియోజకవర్గ సేవాదళం కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నేలకొండపల్లి మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుడిపోయిన వెంకటేశ్వర్లు, నాయకులు ఎడవెల్లి నాగరాజు, పగిడి కత్తుల సుదర్శన్,వంగూరి బాలాజి.తదితరులు వారి వెంట పూజా కార్యక్రమాలల్లో పాల్గొన్నారు...
Share this on your social network: