శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం, శివాలయంలోని దాతల సహకారంతో అన్నదానం

Published: Tuesday February 01, 2022
మధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు రెండవ కాశీ గాపిలవబడుతూ స్వామి మృత్యుంజయ దేవాలయంలో దాతల సహకారంతో అన్నదానం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది ప్రతి సోమవారం శివాలయంలో అన్నదానం జరుగును. ఈరోజు అన్నదాతలు మన్నెం అరవింద్ జయలక్ష్మి, ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ అన్నదానం సోమవారంనాడు శివాలయంలో అన్నదానం చేయడం వల్ల ఆ ఈశ్వరుడు డుదీవెనలు మాకు ఉంటాయని అన్నదానం పేదలుచేయడం వల్ల అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం చేయటం ఆ ఈశ్వరుడు దీవెనలు ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు, ధర్మకర్తలు పబ్బతి రమేష్, బత్తుల శ్రీనివాసరావు, సంపసాల కోటేశ్వరరావు, గుండాల రాధ, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ శర్మ మరియు మల్లెల సాయి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు