సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి
Published: Tuesday April 12, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మంచాల మండలం కోర్రవాని తండాకు చెందిన కొర్ర లక్ష్మి w/గంస్య కు 51000/- యాభై ఒక వెయ్యి రూపాయల చెక్కును అందజేసిన మంచాల జడ్పిటిసి మరి నిత్య నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ జయమ్మ మల్లేష్ ముదిరాజ్, సర్పంచ్ పద్మ శ్రీదర్ నాయక్, మాజీ సర్పంచులు మోతీ రామ్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు జంగయ్య గౌడ్, రాజు నాయక్, సత్తయ్య లబ్ధిదారుడు ఉన్నారు.
Share this on your social network: