సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి

Published: Tuesday April 12, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సహకారంతో మంచాల మండలం కోర్రవాని తండాకు చెందిన కొర్ర లక్ష్మి w/గంస్య కు 51000/- యాభై ఒక వెయ్యి రూపాయల చెక్కును అందజేసిన మంచాల జడ్పిటిసి మరి నిత్య నిరంజన్ రెడ్డి  ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ జయమ్మ మల్లేష్ ముదిరాజ్, సర్పంచ్ పద్మ శ్రీదర్ నాయక్, మాజీ సర్పంచులు మోతీ రామ్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు జంగయ్య గౌడ్, రాజు నాయక్, సత్తయ్య లబ్ధిదారుడు ఉన్నారు.