రాజ్యసభకు గాయత్రి రవి ఎన్నిక కావడంతో నియోజవర్గంలో సంబరాలు

Published: Thursday May 19, 2022
మధిర  మే 18 ప్రజా ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు ఖమ్మం జిల్లా మున్నూరు కాపు బిడ్డ టైగర్ గాయత్రి రవి అన్నకు మధిర నియోజకవర్గంలో లోమన కాపు గాయత్రీ రవి కు రాజ్యసభ ఎన్నికల కావటంతో నియోజకవర్గంలో గాయత్రీ రవి నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలిపారు అనంతరం మధిర మున్సిపాలిటీ పరిధిలో గాయత్రి రవి ని ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపిక చేయటం కాపు బిడ్డగా సంబరాల్లో మునిగితేలారురాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షులు,  గ్రానైట్ కింగ్ శ్రీ వద్దిరాజు రవిచంద్ర  రాజ్యసభ సభ్యుడిగా నియమించడం పట్ల మున్నూరు కాపు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మధిర నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం తరఫున శుభాభినందనలు తెలుపుతున్నాము వ్యాపార సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందుతున్న రవిచంద్ర అన్న చేతికి ఎముక లేదు అన్నట్లుగా అభాగ్యులను అన్నార్తులను ఆదుకుంటూ, విద్య వైద్యానికి సహాయం అందిస్తూ నేడు రాజ్యసభ కు ఎన్నికైన ఈ తరుణంలో ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాం నియోజకవర్గ అధ్యక్షులు  .ఆళ్ల కృష్ణరంగిశెట్టి కోటేశ్వరరావు,  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్
 ఆవుల కిరణ్ చిట్టి బాబు సర్పంచ్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు  రావూరి కృష్ణదేవిశెట్టి కృష్ణదేవరపల్లి సుబ్రహ్మణ్యంబూస కోటేశ్వరరావు
 దాన్నిశెట్టిశ్రీనివాసరావుసాదంవెంకటేశ్వరరావువాసంశెట్టి కోటేశ్వరరావుసుంకు మోహన్ దాస్
 చలమల శ్రీనివాసరావుఎడ్ల సాంబయ్య
 గూడెల్లి కిరణ్ ఎర్రుపాలెం మండలం కాపుబిడ్డ అధ్యక్షులు కామిశెట్టి బాబు శ్రీను బోనకల్లు మండలం కాపుబిడ్డ అధ్యక్షుడు కొండలరావు చింతకాని మండల అధ్యక్షులు తిరుపతి అంజయ్య ముదిగొండ అధ్యక్షులు శ్రీనివాస రావు శ్రీనివాస రావు మున్సిపాలిటీ అధ్యక్షులు  వెంకటేశ్వరరావు ఆళ్ళ శ్రీనివాస్   పెద్దిరెడ్డి సూరి కరెంటు ఉపేంద్ర నాగేశ్వరావు రామ్ శెట్టి కళ్యాణ్  నాగరాజు భాస్కర్ రావు  లక్ష్మణరావు భాస్కర్  తదితరులు పాల్గొన్నారు