రూ. 22 లక్షల విలువగల అత్యాధునిక ఉచిత అబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్

Published: Monday December 20, 2021

జగిత్యాల, డిసెంబర్ 19 ( ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క  శాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టిన గిఫ్ట్ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర స్టోన్ క్రషర్స్ అసోషియేషన్ వారి ఆధ్వర్యంలో రూ. 22 లక్షల విలువగల  అత్యాధునిక నూతన ఉచిత అబులెన్స్ ఎమ్మెల్యే క్యాంప్  కార్యాలయంలో అందచేయగా నూతన అబులెన్స్ ను ఎమ్మెల్యే  డాక్టర్.సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ కలిసి  ప్రారంభించినారు.