ఒకటో వార్డులో అభివృద్ధి పనులు
Published: Tuesday June 08, 2021
మధిర, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీమధిర మున్సిపాలిటీ అభివృద్ధిలొ భాగంగా ఒకటో వార్డులో సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు మరియువార్డు కన్సిలార్ పగిడిపల్లి విజయమ్మ గారు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఒకటో వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ గారు మాట్లాడుతూ ఒకటో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నాగేశ్వరావు గారు ఎంపీపీ లత గారు మున్సిపల్ కమిషనర్ రమాదేవి గారు మున్సిపల్ చైర్మన్ లత గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు దోర్నాల కృష్ణ గారు, పగిడిపల్లి కాశీ రావుగారు పలు పార్టీల నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: