భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Monday April 03, 2023
మధిర ఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి: పలు వైద్యశాలలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి సహాయ నిధికి మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సిఫార్సు చేసుకోగా ఆదివారం భట్టి విక్రమార్క సిఫారసుతో మంజూరు చెక్కులను మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సురం శెట్టి కిషోర్* పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
లబ్ధిదారుల వివరాలు...రావిరాల పుల్లారావు- మడుపల్లి* 18,000,ఎస్ సత్యనారాయణ- మడుపల్లి* 60,000,ఎం పుల్లారావు- మహాదేవపురం 16,500,వీరికి చెక్కులను అందజేయడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దార బాలరాజు, మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *కర్నాటి రామారావు,* మండల సేవల అధ్యక్షుడు *ఆదూరి శీను* మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు *బాణావత్ వెంకటరమణ నాయక్* మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్యా* పట్టణ కాంగ్రెస్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాసరావు, మోదుగు బాబు, మైలవరపు చక్రి* మొదలు వారు పాల్గొన్నారు.