రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత

Published: Wednesday November 16, 2022

చౌటుప్పల్, నవంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి):రాజీవ్ స్మారక ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి మరియు దేవులమ్మ నాగారం మాజీ ఎంపీటీసీ మల్కాపురం నరసింహ సూచన మేరకు చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ గ్రామానికి చెందిన కొత్త బాలరాజ్ కుమారుడు ఇటీవ కలంలో అకాల మరణం సంభవించిన,రాజీవ్ స్మారక ట్రస్ట్ కార్యదర్శి ఎంఏ ఖయ్యూమ్ చేతుల మీదగా 15 వేల ఆర్థిక సాయం చేయడం జరిగింది, అనంతరం ఎంఏ ఖయ్యూమ్ మాట్లాడుతూ రాజీవ్ ట్రస్ట్ నిరుపేదల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మ మైసయ్య పులిగేల రాములు మెరుగు సాయి ఒట్టు రాము కాసుగు యాదయ్య పిన్నింటి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు,