సంతాప కారేక్రమానికి హాజరైన జడ్పీ చైర్ పర్సన్ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published: Friday June 11, 2021
జగిత్యాల, జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విఫ్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ సంతాప సంస్మరణ కారేక్రమానికి హాజరైన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల ఎమ్మెల్యే డా.యం. సంజయ్ కుమార్ హాజరై సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాల్క సుమన్ ను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Share this on your social network: