కొడంగల్ బార్ ను గెలుపొందిన ఎక్మాయి నవీన్ రెడ్డి: జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Tuesday March 09, 2021

వికారాబాద్ జిల్లా, మార్చి 08 ( ప్రజాపాలన ప్రతినిధి ) : కొడంగల్ బార్ కోసం 16 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్ అధికారి కే వర ప్రసాద్ ఆధ్వర్యంలో కొడంగల్ బార్ కోసం డ్రా తీశారు. 16 మంది కొడంగల్ బార్ కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ఎక్మాయి నవీన్ రెడ్డి డ్రాలో గెలుపొందారని పేర్కొన్నారు.