*శాంతి, కరుణ, సహనం, ప్రేమ ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు మధిర

Published: Monday December 26, 2022

డిసెంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు గ్రామం సర్పంచ్ సొసైటీ అధ్యక్షులు కోటా కృష్ణ విజయశాంతి క్రిస్టమస్ సందర్భంగా శాంతికి కరుణ సహనం ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన యేసు క్రీస్తు బోధనలు ప్రజలందరికీ.శత్రువునైనా క్షమించే గొప్ప గుణం,సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ,  సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైనది.క్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలి. గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు-గ్రామ సర్పంచ్  కోట విజయశాంతి వెంకటకృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో దెందుకూరు గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు బోధనలు ప్రజలందరికీ ఏసుప్రభు అందరికీ ఆరోగ్యంతో అభిమానంతో ఆరోగ్యం ఇవ్వాలని శాంతి కరుణ సహనం ప్రేమ ప్రజలకు ఇవ్వాలని వారు తెలిపారు అందరికీ నూతన సంవత్సరానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆరోగ్యం అందరూ  ఉండాలని వారు తెలిపారు