చేగొమ్మ సొసైటీ ఆధ్వర్యంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇంటూరి శేఖర్..

Published: Wednesday April 27, 2022
పాలేరు ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి : కూసుమంచి మండల పరిధిలోని ముత్యాలగూడెం. చేగొమ్మ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను. జిల్లా డి సి సి బి డైరెక్టర్ మరియు సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్, ఆధ్వర్యంలో మంగళవారం చేగొమ్మ & ముత్యాలగూడెం సెంటర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమునకు సొసైటీ డైరెక్టర్లు శ్రీ మల్లిడి వెంకటేశ్వర్రావు ఆతుకూరి వెంకన్న గోపగాని ముత్తెషం కొండ వెంకన్న తాళ్లూరి వెంకటేశ్వర్రావు ఎంపీటీసీ ఉడుగు జ్యోతి మరియు రైతులు & సంఘ సీఈఓ & సిబ్బంది పాల్గొన్నారు