నూతన ఏసీపీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Published: Tuesday August 31, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి చౌటుప్పల్ ఏసిపి కార్యాలయంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఏసిపి ఉదయ్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల శాలువాతో కాంగ్రెస్ పార్టీ అరూర్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ వాకిటి అనంత రెడ్డి, ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బుర్ర నరసింహ, వెంకటేష్, బాల్రాజ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: