వ్యాన్ ఢీకొని వృద్ధురాలు మృతి

Published: Wednesday June 02, 2021
కోరుట్ల, జూన్ 1, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలో అయిలాపూర్ రోడ్డులో రోడ్ దాటేటపుడు కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన అల్లెపు నర్సవ్వ (60) అనే వృద్ధురాలినీ వ్యాన్ డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.