హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత
Published: Friday September 02, 2022
ప్రజా పాలన ప్రతినిధి నవబుపేట్ మండల్. సెప్టెంబర్ 1 యూవ నాయకుడు పిలిస్తే పలికే నాయకుడు ,బడుగు బలహీన వర్గాలకు అండగావుండే యూవ నాయకుడు శ్రీ రంజిత్ గౌడ్ ఈరోజు తుక్యా తండాలోగుట్ట పైన శ్రీ ఆంజనేయ స్వామ్మీ గుడికి నీర్మాణానికి తన వంతు సహాయముగా 20.116.రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుడి చేర్మెన్ వి రాంచందర్. రాందాస్. సంతోష్. గోపీచంద్ కిషన్ హన్మంతు. దశరథ్. పాల్గొనడం జరిగింది తదుపరి తండావాసులు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు యనమనగండ్ల రంజిత్ గౌడ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు
Share this on your social network: