రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి రావడం తోటి పోల్కంపల్లి గ్రామ సర్పంచి శుభాకాంక్షలు తెలిపారు

Published: Saturday January 29, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేది 28 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి నీ పోల్కంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు గుండ్ల దానయ్య, గ్రామ సర్పంచ్ అండాలుగి, కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అధ్యక్షుడు దానయ్య మాట్లాడుతూ. ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి రావడం ఆనందంగా ఉందని రేపు భవిష్యత్ తరాలకు బాట చూపే విధంగా టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తామని అన్నారు ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాల తోటి ముందుకు పోతుందని అదేవిధంగా రైతులకు రైతుబంధు సహకరిస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు.