శ్రీ సాయి బాబా ఆలయంలో కుటుంబ సభ్యులతో జిల్లా గ్రంధాలయ చైర్మెన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ

Published: Friday October 07, 2022

జగిత్యాల, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): శ్రీ  సాయిబాబా 104వ పుణ్యతిథి సందర్భంగా జగిత్యాల పట్టణములోని సాయిబాబా ఆలయములో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, అలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.