ఏడి విచారణకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పరిశీలించగలరని వినతి .
Published: Tuesday December 20, 2022
తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ఏడి విచారణకు ఈరోజు హాజరు కావాల్సి ఉండగా ఆర్థిక వివరాలు సరిగ్గా లేకపోవడంతో హాజరు కాలేరని తెలుస్తోంది . డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా తాండూర్ లో ఇసుక అక్రమ రవాణా, దళిత బంధు అక్రమల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన అనుచరులు చేస్తున్నారని విశ్వాసంగా సమాచారం. తాండూర్ ఎమ్మెల్యే ఏడి హాజరయ్యా రు
Share this on your social network: