విజేతలకు 'ట్రోఫి' ని అందజేసిన__బిజెపి నాయకుడు మదన్మోహన్

Published: Monday March 06, 2023

రాయికల్ ,మార్చి 05 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో క్రికెట్ ఆడి గెలుపొందిన విజేతలకు ట్రోఫి ని, నగదు బహుమతిని జగిత్యాల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ చిలకమర్రి మదన్మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు   రామోజీపేట ఎంపీటీసీ ఆకులమహేష్, పడాల తిరుపతి ,రమేష్, రవి, జీవన్, సంతోష్, క్రీడాభిమానులు, తది తరులుపాల్గొన్నారు