తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ వికారాబాద్ జెడ్పి

Published: Tuesday January 03, 2023

చైర్మన్ పట్నం మహేందర్ రెడ్డి సునీత రెడ్డి లు వారి కుటుంబం ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. అక్కడ వెంకటేశ్వర దేవాలయంలో సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు .ఏకాదశి రోజున తిరపత్తి దేవాలయానికి  సందర్శించి శ్రీవారిని పూజించారు ఏడుకొండల దేవాలయంలో ఏకాదశి రోజున దర్శనం తీసుకున్నారు.