మున్సిపాలిటీ చైర్మన్ లత జయకర్ వార్డు కౌన్సిలర్ పలువురు పరామర్శ
Published: Wednesday March 23, 2022
మధిర మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం దేశినేనిపాలెం గ్రామంలో తెరాస నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు మాతృమూర్తి రంగిశెట్టి సామ్రాజ్యం మృతి చెందగా వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్, టిఆర్ఎస్ పార్టీ టౌన్ సెక్రటరీ అరిగే శ్రీనివాసరావు 8 వార్డు కౌన్సిలర్ అప్పారావు, కో ఆప్షన్ నెంబర్ రాఘవరావు, వాసిరెడ్డి నాగేశ్వరావు ఖాదర్ శ్రీనివాస్,సితారములు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: