ప్రమాదకరంగావున్న విద్యుత్ స్తంభము

Published: Friday August 13, 2021
బోనకల్లు, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : బొనకల్ మండలము రావినూతల గ్రామము లోని రైల్వే క్వార్టర్స్ లోని నివాస ఇండ్లకు వెళ్లె సి సిరోడ్ ప్రక్కన గత ముడు నేలల క్రితము విద్యుత్ శాఖ వారు హెవీ కరెంట్ స్తంభము వేసినారు ఆ స్తంభమును కాంక్రీట్ వెయ్యకుండా కేవలము లూజు మట్టిలో స్తంభమును నిలబెట్టటము వలన ఆ స్తంభము నెల క్రితము భారీ వర్షాముల వలన ఆ స్తంభము వోరిగి రైల్వే గోడకు అనుకొని వున్నది తీగలు పూర్తిగా క్రిందకు వెలడుచున్నవి. ఆ రోడ్డున ప్రజలు ఎల్లప్పుడు తిరుగుతూ వుంటారు ఆ యొక్క స్తంభము ఏ సమయంలో క్రింద పడుతుందొ అనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనిగురించి స్థానిక విద్యుత్ ఏఇ గార్కి ఎన్నోసార్లు విన్న వీంచుకున్న గానీ విద్యుత్ స్థంభము కి మరమ్మత్తులు చేయటం లేదు. కావున ప్రజలు ఈ సమస్య త్వరగా చెయ్యాలని ఆ స్తంభము నీ పూర్తిగా నిలబెట్టాలని కోరుచున్నారు.