అన్న వితరణ

Published: Tuesday February 16, 2021

మధిర, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: వాస్తవ్యులు మధిర ఆర్టీసీ డిపో లో పనిచేస్తున్న  కె అరుణ కుమారి, శ్రీనివాస్ రావు గార్ల పెండ్లిరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మగారి మానసిక దివ్యాంగులు ప్రత్యేక పాఠశాల సేవా సదనము వసతిగృహం నందు అన్న వితరణ చేసినారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తిమ్మినేని రామారావు గారు, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఏ ఖాదర్ గారు, ప్రదీప్ కుమార్ గారు, ఎస్ ఎస్ రావు గారు,  గోపాల్ రావు గారు, హరికృష్ణ గారు,అబ్బాస్ మియా గారు మరియు తదితరులు పాల్గొన్నారు.