ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైఎస్ఆర్సిపి విజయాన్ని ఆకాంక్షిస్తూ మధిర లో సంబరాలు

Published: Tuesday March 16, 2021

మధిర మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి : ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎలక్షన్స్ లోవై ఎస్ ఆర్ సి పి., విజయ దుందుభికి మోగించిన నేపథ్యంలో తెలంగాణ వైఎస్ఆర్సిపి సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావల ఆజాద్ చంద్రశేఖర్ వైయస్సార్ సిపి మండల  నాయకులు వేముల లక్ష్మి నారాయణ మధిర పట్టణంలో కేక్ కటింగ్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సిపి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి  చావల ఆజాద్ చంద్రశేఖర్ మరియు మండల నాయకులు వేముల లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు