అంబేద్కర్ ఆలోచనా విధానమే దేశానికి దిక్సూచి

Published: Saturday September 24, 2022

అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం. చేవెళ్ల సెప్టెంబర్ 23:(ప్రజా పాలన) ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కేంద్రం అంబేద్కర్ భవన్ లో ఆ సంఘం సమావేశం �